దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా జూన్ నెలంతా వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఈ
డజను అరటిపండ్లు కొంటే… ఒకట్రెండు రోజుల్లోనే బాగా మగ్గిపోతాయి. దాంతో నచ్చక చెత్తబుట్టలో వేస్తాం. అలాంటప్పుడు రోజూ ఒక అరటిపండు చొప్పున ఫ్రెష్గా వారం పాటు తినాలంటే
15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో స్టార్ ప్లేయర్గా నిలిచాడు. అతడు
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ
ఇటీవలి కాలంలో మధుమేహం, రక్తంలో అధిక చక్కెర (బ్లడ్ షుగర్) సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇవి గుండె, మూత్రపిండాలు, కళ్లపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు.
నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ..
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్
